Tirumala: తితిదే ఈవోగా ధర్మారెడ్డి వద్దంటూ తెదేపా ఆందోళన

నిబంధనలకు విరుద్ధంగా తితిదే ఈవోగా ధర్మారెడ్డిని కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా నాయకులు తిరుపతిలో ఆందోళన చేపట్టారు. నిరసన తెలిపేందుకు గరుడ కూడలికి బయలుదేరిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Published : 04 Jun 2022 16:49 IST

Tags :

మరిన్ని