Tirumala: తితిదే ఈవోగా ధర్మారెడ్డి వద్దంటూ తెదేపా ఆందోళన
నిబంధనలకు విరుద్ధంగా తితిదే ఈవోగా ధర్మారెడ్డిని కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా నాయకులు తిరుపతిలో ఆందోళన చేపట్టారు. నిరసన తెలిపేందుకు గరుడ కూడలికి బయలుదేరిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Published : 04 Jun 2022 16:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు