Telangana News: గ్రూప్ 1 పరీక్షలో ఉర్దూను తొలగించాలంటూ బీజేవైఎం నేతల ఆందోళన
గ్రూప్ 1 పరీక్షలో ఉర్దూను తొలగించాలని, పోలీసు ఇతర యూనిఫామ్ నియామకాల్లో మరో రెండేళ్లు వయోపరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తూ.. టీఎస్ పీఎస్సీ కార్యాలయ ముట్టడికి బీజేవైఎం యత్నించింది.
Published : 19 May 2022 16:13 IST
Tags :