Tirumala: తితిదే వసతి గృహాల్లో అద్దెల పెంపు.. సామాన్యులపై పెరిగిన భారం..!
శ్రీవారి దర్శనానికి రోజూ వేల మంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి కొండపైకి వెళ్లే భక్తులకు వసతి సదుపాయం ఇన్నాళ్లూ సరసమైన ధరల్లో అందుబాటులో ఉండేది. కానీ ఇటీవల వసతిగృహాల అద్దెలు అమాంతం పెంచేశారు. కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలంటే ఛార్జీలు ఎక్కువే. మొత్తంగా శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లాలంటే.. అంత వ్యయం మనం భరించగలమా? అని సామాన్యులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated : 12 Jan 2023 10:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?