Odisha Train Tragedy: క్షణం విరామం లేకుండా సాగిన సహాయక చర్యలు

ఒడిశా (Odisha)లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందల మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత దారుణ ఘటనల్లో ఒకటిగా నిలిచింది. శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరగగా నిర్విరామంగా సహాయ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. 18 గంటల పాటు సహాయ చర్యలు చేపట్టాయి. ఘటనాస్థలిలో సహాయ చర్యలు పూర్తయినట్లు ప్రకటించిన రైల్వే శాఖ ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు వివరించింది.

Published : 03 Jun 2023 19:27 IST
Tags :

మరిన్ని