Virata parvam: విరాటపర్వం.. అప్పటి పరిస్థితుల్ని కళ్లకు కట్టింది

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’ వేణు ఊడుగుల దర్శకుడు. ఈ నెల 17న విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ పొందుతోంది. తాజాగా సెలబ్రిటీల రివ్యూలను చిత్ర బృందం విడుదల చేసింది. సినిమా ఎలా ఉందో వారిమాటల్లోనే ఓ సారి చూద్దామా?

Published : 19 Jun 2022 19:21 IST
Tags :

మరిన్ని