Indian Railway: ట్రాక్ పునరుద్ధరణ కోసం ఒడిశాకు విశాఖ బృందం

కోరమండల్ రైలు ప్రమాద ఘటనలో ట్రాక్, ఇతర సాంకేతిక సహకారం అందించేందుకు విశాఖ (Vizag) నుంచి ప్రత్యేక బృందం బయల్దేరింది. ఈ బృందానికి వాల్తేరు డీఆర్‌ఎమ్‌ (DRM) అనూప్ కుమార్ సత్పతి నేతృత్వం వహిస్తున్నారు. 

Updated : 03 Jun 2023 20:10 IST

కోరమండల్ రైలు ప్రమాద ఘటనలో ట్రాక్, ఇతర సాంకేతిక సహకారం అందించేందుకు విశాఖ (Vizag) నుంచి ప్రత్యేక బృందం బయల్దేరింది. ఈ బృందానికి వాల్తేరు డీఆర్‌ఎమ్‌ (DRM) అనూప్ కుమార్ సత్పతి నేతృత్వం వహిస్తున్నారు. 

Tags :

మరిన్ని