YSRCP: వైకాపా ఎమ్మెల్యే అనుచరులు భూమిని కబ్జా చేశారంటూ వృద్ధ దంపతుల పోరాటం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం చేస్తున్నారంటూ ఓ విశ్రాంత అధికారి మౌనదీక్షకు దిగారు. కబ్జాకు గురైన భూములను కాపాడాలంటూ రెవెన్యూ, పోలీసు అధికారుల చుట్టూ  తిరిగినా లాభం లేకపోయిందని.. న్యాయం కోరినా వైకాపా ఎమ్మెల్యే స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటలో ఏడాది కాలంగా వైకాపా నాయకులకు వ్యతిరేకంగా  పోరాటం చేస్తున్న భూగర్భ జలశాఖ విశ్రాంత జేడీ దంపతుల ఆవేదన ఇది.

Updated : 27 Nov 2022 10:32 IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం చేస్తున్నారంటూ ఓ విశ్రాంత అధికారి మౌనదీక్షకు దిగారు. కబ్జాకు గురైన భూములను కాపాడాలంటూ రెవెన్యూ, పోలీసు అధికారుల చుట్టూ  తిరిగినా లాభం లేకపోయిందని.. న్యాయం కోరినా వైకాపా ఎమ్మెల్యే స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటలో ఏడాది కాలంగా వైకాపా నాయకులకు వ్యతిరేకంగా  పోరాటం చేస్తున్న భూగర్భ జలశాఖ విశ్రాంత జేడీ దంపతుల ఆవేదన ఇది.

Tags :

మరిన్ని