Revanth Reddy: భాజపాతో దోస్తీకి జేడీఎస్‌ యత్నాలు.. కేసీఆర్‌ ఇప్పుడేమంటారు?: రేవంత్‌ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కూడా కర్ణాటక (karnataka Elections)లో వచ్చిన ఫలితాలే వస్తాయన్నారు. కర్ణాటకలో భాజపా కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. నిలోఫర్ ఆసుపత్రి వద్దనున్న దేవాలయంలో అంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated : 13 May 2023 13:37 IST
Tags :

మరిన్ని