Munugode Bypoll: అమ్ముడుపోయిన నేతలను ఆదరించవద్దు: రేవంత్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస, భాజపాలను ఓడించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చౌటుప్పల్ మండలంలో పర్యటించారు. భాజపా, తెరాసతో అభివృద్ధి జరిగింది శూన్యమని విమర్శించారు. నియోజకవర్గ ఆడబిడ్డగా ఉన్న పాల్వాయి స్రవంతిని గెలిపించి.. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కోరారు. డబ్బు సంచులతో వచ్చే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Published : 09 Oct 2022 20:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం