Munugode Bypoll: అమ్ముడుపోయిన నేతలను ఆదరించవద్దు: రేవంత్‌ రెడ్డి

మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస, భాజపాలను ఓడించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చౌటుప్పల్  మండలంలో పర్యటించారు. భాజపా, తెరాసతో అభివృద్ధి జరిగింది శూన్యమని విమర్శించారు. నియోజకవర్గ ఆడబిడ్డగా ఉన్న పాల్వాయి స్రవంతిని గెలిపించి.. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కోరారు. డబ్బు సంచులతో వచ్చే వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Published : 09 Oct 2022 20:54 IST

Tags :

మరిన్ని