ఒకరు పార్టీని వీడి, మరొకరు పార్టీలోనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారు: రేవంత్‌

ఉమ్మడి శత్రువైన కాంగ్రెస్‌ను చంపేందుకు తెరాస, భాజపా చేస్తున్న కుట్రల్లో భాగంగానే.. ఒకరు పార్టీ ఫిరాయించి మరొకరు పార్టీలోనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఊటీని తలపించే రాచకొండ భూములను గిరిజనుల నుంచి లాక్కొని.. సినిమా పెద్దలకు కట్టబెట్టేందుకు తెరాస యత్నిస్తుందని ఆరోపించారు. 

Updated : 26 Oct 2022 20:04 IST
Tags :

మరిన్ని