ఒకరు పార్టీని వీడి, మరొకరు పార్టీలోనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారు: రేవంత్
ఉమ్మడి శత్రువైన కాంగ్రెస్ను చంపేందుకు తెరాస, భాజపా చేస్తున్న కుట్రల్లో భాగంగానే.. ఒకరు పార్టీ ఫిరాయించి మరొకరు పార్టీలోనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఊటీని తలపించే రాచకొండ భూములను గిరిజనుల నుంచి లాక్కొని.. సినిమా పెద్దలకు కట్టబెట్టేందుకు తెరాస యత్నిస్తుందని ఆరోపించారు.
Updated : 26 Oct 2022 20:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా