Revanth Reddy: ఛీ..ముసలమ్మకు ఓ ఇల్లు కట్టించి ఇవ్వలేరా?: రేవంత్‌

మేరకు మేడ్చల్‌ జిల్లా లక్ష్మాపూర్‌లో రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన ఓ ముసలమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించారు. రోడ్ విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయి, రేకుల షెడ్‌లో ఉంటున్నానని అక్కడ కూడా పక్క నుంచి కల్వర్టు వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌ మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి, సీఎం కేసీఆర్‌పైన మండిపడ్డారు.

Published : 23 May 2022 21:56 IST

మేరకు మేడ్చల్‌ జిల్లా లక్ష్మాపూర్‌లో రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన ఓ ముసలమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించారు. రోడ్ విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయి, రేకుల షెడ్‌లో ఉంటున్నానని అక్కడ కూడా పక్క నుంచి కల్వర్టు వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌ మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి, సీఎం కేసీఆర్‌పైన మండిపడ్డారు.

Tags :

మరిన్ని