Revanthreddy: మోదీని నిలదీస్తేనే కేసీఆర్ను ప్రజలు నమ్ముతారు: రేవంత్
ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడానికి, నాయకులను వేధించడానికి కేంద్రంలో భాజపా, తెలంగాణలో తెరాస సర్కారు.. ప్రభుత్వ సంస్థలను వినియోగించుకుంటున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. దేశ భద్రతకోసం వినియోగించాల్సిన సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి ఉపయోగించడం దారుణమన్నారు.రేవంత్ రెడ్డి మీడియా సమావేశం
Published : 06 Aug 2022 19:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్