RGV: తప్పుడు పత్రాలను సృష్టించి కోర్టులో కేసు వేశారు: ఆర్జీవీ
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘లడ్కీ’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ నిర్మాత శేఖర్ రాజు కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో శేఖర్ రాజుపై ఆర్జీవీ పంజాగుట్ట పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కోర్టును తప్పుదారి పట్టించి శేఖర్ రాజు.. స్టే తీసుకున్నారని ఆర్జీవీ ఆరోపించారు.
Published : 20 Jul 2022 13:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా