Sangareddy: ఓఆర్ఆర్ దిగి మరీ దూసుకొచ్చిన లారీ.. నిద్రలోనే ముగ్గురి దుర్మరణం
ఉపాధి వెతుక్కుంటూ వలసొచ్చిన వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. నిద్రలో ఉన్న వారిని కమ్మేసింది. సంగారెడ్డి జిల్లాలో బాహ్య వలయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవటం విషాదాన్ని నింపింది.
Published : 02 Mar 2023 17:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు