Warangal: వర్ధన్నపేట శివారులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

నిర్లక్ష్యం ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట శివారులో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీనటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Published : 08 Nov 2022 16:54 IST
Tags :

మరిన్ని