Tirumala: తిరుమల కనుమ దారుల్లో వరుస ప్రమాదాలు.. భయాందోళనలో భక్తులు
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరుమల (Tirumala) కనుమ రహదారుల్లో ఇటీవల భక్తుల ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఘాట్ రోడ్డు మార్గంలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు శ్రీవారి భక్తులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కొరవడిన వేగ నియంత్రణ, డ్రైవర్ల అవగాహన లేమితో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సురక్షిత ప్రయాణానికి తితిదే (TTD) చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Published : 01 Jun 2023 09:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?