Rohit Sharma: పాకిస్థాన్‌తో పోరు.. రోహిత్‌ శర్మ ఏమన్నాడంటే?

ఆసియా కప్‌లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ ఆదివారం తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో  భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మనసులో మాటల్ని బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ మాకు సవాలే అన్న రోహిత్‌.. దానికి మేం సిద్ధమని చెప్పాడు.

Published : 28 Aug 2022 16:24 IST

ఆసియా కప్‌లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ ఆదివారం తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో  భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మనసులో మాటల్ని బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ మాకు సవాలే అన్న రోహిత్‌.. దానికి మేం సిద్ధమని చెప్పాడు.

Tags :

మరిన్ని