IND vs SL: మ్యాచ్ అనంతరం టీమిండియా సందడి చూశారా..?
శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం స్టేడియంలోని ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య కెప్టెన్ రోహిత్ శర్మ ట్రోఫీని అందుకున్నాడు. అనంతరం కప్పును మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్ (4/32) చేతికి అందించాడు. ఈ సందర్భంగా భారత జట్టు చేసిన సందడిని మీరూ చూసేయండి.
Updated : 15 Jan 2023 21:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం