IND vs SL: మ్యాచ్‌ అనంతరం టీమిండియా సందడి చూశారా..?

శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మ్యాచ్‌ అనంతరం స్టేడియంలోని ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ట్రోఫీని అందుకున్నాడు. అనంతరం కప్పును మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్‌ సిరాజ్‌ (4/32) చేతికి అందించాడు. ఈ సందర్భంగా భారత జట్టు చేసిన సందడిని మీరూ చూసేయండి. 

Updated : 15 Jan 2023 21:05 IST

Tags :

మరిన్ని