Roja: ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్‌ నెరవేరుస్తున్నారు: మంత్రి రోజా

తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు ఆర్.కె. రోజా, దాడిశెట్టి రాజాలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు.

Published : 18 Aug 2022 11:44 IST

తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు ఆర్.కె. రోజా, దాడిశెట్టి రాజాలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని