Indore: పండగ వేడుకల్లో విషాదం.. బావిలో పడి 13 మంది మృతి
మధ్యప్రదేశ్ ఇందౌర్ (Indore)లో శ్రీరామ నవమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. పటేల్నగర్ ప్రాంతంలోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలి.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరు కాగా.. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావిపై ఫ్లోరింగ్పై కూర్చున్నారు. బరువు ఆపలేక ఆ ప్రాంతం ఒక్కసారిగా కుంగిపోయి ఫ్లోరింగ్ కూలిపోయింది. దీంతో దాదాపు 35 మంది భక్తులు బావిలో పడిపోయారు.
Published : 30 Mar 2023 22:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం