Andhra News: హిందూ,ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలుస్తున్న రొట్టెల పండగ

నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండగ ఘనంగా జరుగుతోంది. రొట్టె పట్టుకుంటే  కోర్కెలు తీరాయనే విశ్వాసంతో వేలాది మంది భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటున్నారు.ఆ తర్వాత దర్గాను సందర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు

Published : 13 Aug 2022 13:28 IST

Tags :

మరిన్ని