AP News: వడగళ్ల వానతో పంట నష్టం.. రూ.400 కోట్లపైనేనని అంచనా..!

అకాలవర్షం కన్నా ఈదురుగాలులు, వడగళ్లే కర్షకులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఏపీలోని 16 జిల్లాల్లో వర్షాలు, వడగళ్ల వానలు తీవ్ర ప్రభావం చూపాయి. దాదాపు 2లక్షలఎకరాల్లో పంట దెబ్బతిందని.. మొత్తంగా రూ.400 కోట్లపైనే రైతులకు నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.

Published : 23 Mar 2023 10:01 IST
Tags :

మరిన్ని