RS Praveen: సీఎం కార్యాలయంలోనే పేపర్‌ లీకేజీ మూలాలు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది తప్పితే.. మన తెలంగాణ రాలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నపత్రాల లీకేజీ మూలాలు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావు, ఎమ్మెల్సీ కవితను సిట్ విచారించగలదా? అని ప్రశ్నించారు. 

Published : 21 Mar 2023 17:38 IST
Tags :

మరిన్ని