RS Praveen: ‘గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ రద్దు చేయకుంటే.. ఆమరణ నిరాహార దీక్ష చేస్తా’

గ్రూప్ - 1 ప్రిలిమ్స్‌ను 48 గంటల్లో రద్దు చేయకుంటే.. 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై త్వరలో గవర్నర్, రాష్ట్రపతికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. పేపర్‌ లీకేజీపై సీఎం కేసీఆర్‌ మౌనంగా ఉన్నారని.. మంత్రి కేటీఆర్‌ కూడా ఎందుకు ట్వీట్ చేయడం లేదని విమర్శించారు. గ్రూప్ - 1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులు దాటిన అభ్యర్థుల వివరాలను బహిర్గతం చేయాలని ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 15 Mar 2023 15:41 IST

గ్రూప్ - 1 ప్రిలిమ్స్‌ను 48 గంటల్లో రద్దు చేయకుంటే.. 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై త్వరలో గవర్నర్, రాష్ట్రపతికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. పేపర్‌ లీకేజీపై సీఎం కేసీఆర్‌ మౌనంగా ఉన్నారని.. మంత్రి కేటీఆర్‌ కూడా ఎందుకు ట్వీట్ చేయడం లేదని విమర్శించారు. గ్రూప్ - 1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులు దాటిన అభ్యర్థుల వివరాలను బహిర్గతం చేయాలని ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు