AP News: సీఎం జగన్‌ సభ.. బస్టాండు పూర్తిగా ఖాళీ!

తుళ్లూరులో సీఎం జగన్‌ సభ (Cm Jagan)కు ఆర్టీసీ బస్సులు తరలించడంతో.. గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్‌ బస్టాండ్‌లో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. బస్సులన్నీ (APSRTC) సీఎం సభకే కేటాయించడంతో.. విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. బస్సులు ఎప్పుడొస్తాయో తెలియక తిరుగుముఖం పడుతూ అసహనం వ్యక్తం చేశారు. 

Published : 26 May 2023 15:05 IST

తుళ్లూరులో సీఎం జగన్‌ సభ (Cm Jagan)కు ఆర్టీసీ బస్సులు తరలించడంతో.. గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్‌ బస్టాండ్‌లో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. బస్సులన్నీ (APSRTC) సీఎం సభకే కేటాయించడంతో.. విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. బస్సులు ఎప్పుడొస్తాయో తెలియక తిరుగుముఖం పడుతూ అసహనం వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని