AP News: సీఎం జగన్ సభ.. బస్టాండు పూర్తిగా ఖాళీ!
తుళ్లూరులో సీఎం జగన్ సభ (Cm Jagan)కు ఆర్టీసీ బస్సులు తరలించడంతో.. గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్ బస్టాండ్లో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. బస్సులన్నీ (APSRTC) సీఎం సభకే కేటాయించడంతో.. విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. బస్సులు ఎప్పుడొస్తాయో తెలియక తిరుగుముఖం పడుతూ అసహనం వ్యక్తం చేశారు.
Published : 26 May 2023 15:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!