Tirumala: తిరుమలలో బారులు తీరిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 36 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొండపై భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి సుమారు 36 గంటల సమయం పడుతోంది.

Published : 07 Oct 2022 14:26 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొండపై భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి సుమారు 36 గంటల సమయం పడుతోంది.

Tags :

మరిన్ని