Ukraine Crisis: ఉక్రెయిన్పై దాడులను మరింత తీవ్రతరం చేసిన రష్యా
ఉక్రెయిన్కు అండగా నాటో దేశాల కూటమి సమావేశమైన వేళ.. రష్యా తన దాడుల పరంపరను మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాల్లో.. క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల వ్యవధిలో రష్యా 130 క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ సైన్యం ఆరోపించింది.
Published : 29 Jun 2022 18:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
-
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు