Sabitha: కబ్జా ఆరోపణలా.. కృష్ణన్నతో మాట్లాడతా: సబిత

భూ కబ్జాలకు పాల్పడుతున్నానంటూ జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి తనపై చేసిన ఆరోపణలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. దీనిపై ఆయనతోనే మాట్లాడతానన్నారు.

Published : 05 Jul 2022 16:22 IST

Tags :

మరిన్ని