Sai Dharam Tej: ‘విరూపాక్ష’ వినూత్న ప్రచారం.. ట్రైన్లో సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) హీరోగా కార్తీక్ దండు తెరకెక్కించిన మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ (Virupaksha). సంయుక్త కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్ 21న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వినూత్నంగా ప్రమోషన్ చేస్తోంది. అందులో భాగంగా ట్రైన్లో ప్రయాణిస్తూ సాయిధరమ్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. చూడండి..
Published : 19 Apr 2023 17:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్