Sai Dharam Tej: ‘విరూపాక్ష’ వినూత్న ప్రచారం.. ట్రైన్‌లో సాయిధరమ్‌ తేజ్‌

సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) హీరోగా కార్తీక్‌ దండు తెరకెక్కించిన మిస్టీక్‌ థ్రిల్లర్‌ ‘విరూపాక్ష’ (Virupaksha). సంయుక్త కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్‌ 21న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వినూత్నంగా ప్రమోషన్ చేస్తోంది. అందులో భాగంగా ట్రైన్‌లో ప్రయాణిస్తూ సాయిధరమ్‌ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. చూడండి.. 

Published : 19 Apr 2023 17:54 IST

Tags :

మరిన్ని