Sajjala: ఆ ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోకపోతే అంతే..!: సజ్జల
‘గడప గడపకు మన ప్రభుత్వం’ నిర్వహణలో 32 మంది ఎమ్మెల్యేలు వెనుకబడ్డారని.. వారు పనితీరు మార్చుకోవాలని సీఎం జగన్ హెచ్చరించారు. ఈ మేరకు ఈ కార్యక్రమం అమలు తీరుపై సీఎం చర్చించారు. మరోవైపు ‘గడప గడపకు’ కార్యక్రమంలో పనితీరును బట్టే.. ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపు ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లు గెలవాలని సీఎం జగన్ ఆదేశించినట్లు చెప్పారు.
Published : 16 Dec 2022 16:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్