Andhra News: నారాయణ బెయిల్‌పై పైకోర్టుకు వెళతాం!: సజ్జల

కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని మాఫియా ముఠాలా మారాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పది పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సజ్జల స్పందించారు. 

Published : 11 May 2022 18:22 IST

కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని మాఫియా ముఠాలా మారాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పది పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సజ్జల స్పందించారు. 

Tags :

మరిన్ని