ఇవాళ కాకుంటే రేపైనా.. సీబీఐ విచారణకు అవినాష్ వెళ్లాల్సిందే కదా!: సజ్జల
సీబీఐ విచారణను తప్పించుకోవాలనే ఉద్దేశం అవినాష్ రెడ్డికి లేదని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విచారణకు హాజరవ్వాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్ వెళ్లారని.. అనుకోకుండా ఆయన తల్లి అనారోగ్యానికి గురికావడంతోనే వెనుదిరిగారని చెప్పారు. దీనిపై వదంతులు వ్యాప్తి చేయడం సరికాదన్నారు. విచారణకు గైర్హాజరు కావడం కోసం అబద్ధాలు చెప్పే దౌర్భాగ్యం అవినాష్ రెడ్డికి లేదన్నారు.
Updated : 19 May 2023 19:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’