ఇవాళ కాకుంటే రేపైనా.. సీబీఐ విచారణకు అవినాష్‌ వెళ్లాల్సిందే కదా!: సజ్జల

సీబీఐ విచారణను తప్పించుకోవాలనే ఉద్దేశం అవినాష్ రెడ్డికి లేదని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విచారణకు హాజరవ్వాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్ వెళ్లారని.. అనుకోకుండా ఆయన తల్లి అనారోగ్యానికి గురికావడంతోనే వెనుదిరిగారని చెప్పారు. దీనిపై వదంతులు వ్యాప్తి చేయడం సరికాదన్నారు. విచారణకు గైర్హాజరు కావడం కోసం అబద్ధాలు చెప్పే దౌర్భాగ్యం అవినాష్ రెడ్డికి లేదన్నారు.

Updated : 19 May 2023 19:08 IST

సీబీఐ విచారణను తప్పించుకోవాలనే ఉద్దేశం అవినాష్ రెడ్డికి లేదని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విచారణకు హాజరవ్వాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్ వెళ్లారని.. అనుకోకుండా ఆయన తల్లి అనారోగ్యానికి గురికావడంతోనే వెనుదిరిగారని చెప్పారు. దీనిపై వదంతులు వ్యాప్తి చేయడం సరికాదన్నారు. విచారణకు గైర్హాజరు కావడం కోసం అబద్ధాలు చెప్పే దౌర్భాగ్యం అవినాష్ రెడ్డికి లేదన్నారు.

Tags :

మరిన్ని