YSRCP: సామాజిక న్యాయం కోసం జగన్‌కు అండగా ఉండండి: మంత్రులు

సామాజిక న్యాయం కోసం ప్రజలంతా సీఎం జగన్ కు అండగా ఉండాలని... మంత్రులు కోరారు. తాడేపల్లిగూడెం నుంచి మూడోరోజు సామాజిక న్యాయభేరి యాత్రను ప్రారంభించిన మంత్రులు ఏలూరు బైపాస్, హనుమాన్ జంక్షన్, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, చిలకలూరిపేట మీదుగా నర్సరావుపేట వరకూ యాత్ర సాగించారు.

Published : 28 May 2022 22:21 IST
Tags :

మరిన్ని