Andhra News: పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు.. 11 నెలలుగా వేతనాల్లేవ్‌!

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో.. పారిశుద్ధ్య కార్మికులు ఆకలి కేకలు పెడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి బాధను దిగమింగి పరిసరాలను ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే  అందినచోటల్లా  అప్పులు చేసిన కార్మికులు.. కొత్త అప్పులు పుట్టక.. కుటుంబాలను పస్తులు ఉంచాల్సి వస్తోంది. 

Published : 23 Sep 2022 11:53 IST

Tags :

మరిన్ని