Andhra News: పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు.. 11 నెలలుగా వేతనాల్లేవ్!
ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో.. పారిశుద్ధ్య కార్మికులు ఆకలి కేకలు పెడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి బాధను దిగమింగి పరిసరాలను ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే అందినచోటల్లా అప్పులు చేసిన కార్మికులు.. కొత్త అప్పులు పుట్టక.. కుటుంబాలను పస్తులు ఉంచాల్సి వస్తోంది.
Published : 23 Sep 2022 11:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!