Andhra News: సంకల్పసిద్ధి గొలుసుకట్టు సంస్థ మోసాల కేసులో కీలక ఏజెంట్లపై నిఘా
సంకల్పసిద్ధి గొలుసుకట్టు సంస్థ మోసాలలో కీలకంగా భావిస్తున్న ఏజెంట్లపై పోలీసులు దృష్టిపెట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో వారి ఖాతాలను సీజ్ చేసేందుకు పరిశీలిస్తున్నారు. సంకల్పసిద్ధి వ్యవస్థాపకులతో పాటు మరికొంత మంది ప్రధాన పాత్రధారులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఏజెంట్లనూ గుర్తిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు
Published : 04 Feb 2023 14:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్’ ప్రదానం
-
‘ఇలాంటి సీఎంను చూసి గర్విస్తున్నా’.. యోగిపై ప్రధాని ప్రశంసలు
-
Kolkata vs Bengaluru: టీవీ అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. విరాట్ కోహ్లీకి జరిమానా
-
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభంలో స్వల్ప క్షీణత.. ఆదాయం 11 శాతం జంప్
-
కేజ్రీవాల్ ఆరోగ్యం.. మెడికల్ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం