Sarath Chandra: దిల్లీ మద్యం కేసులో.. శరత్‌ చంద్రారెడ్డికి క్షమాభిక్ష

దిల్లీ మద్యం కేసు (Delhi Liquor Scam Case)లో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో ఏ-7గా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలంటూ చేసిన అభ్యర్థనను.. రౌజ్  అవెన్యూలోని సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆమోదించి క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, వారి పాత్రలేంటి, నేరం జరిగిన విధానం వంటి అంశాలపై ఆయన దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వనున్నారు.

Published : 02 Jun 2023 12:49 IST
Tags :

మరిన్ని