Sarkaru vaari paata: మహేశ్‌బాబుని కీర్తిసురేశ్‌ అడిగిన ఒకే ఒక్క ప్రశ్న ఏంటో తెలుసా?

మహేశ్‌బాబుని ఒకే ఒక్క ప్రశ్న అడగమంటే కీర్తి సురేశ్‌ అడిగిన ప్రశ్న విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘సర్కారువారి పాట. కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 08 May 2022 16:57 IST

మహేశ్‌బాబుని ఒకే ఒక్క ప్రశ్న అడగమంటే కీర్తి సురేశ్‌ అడిగిన ప్రశ్న విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘సర్కారువారి పాట. కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

మరిన్ని