TS News: నిధుల్లో గోల్మాల్ చేశాడని.. సర్పంచ్పై చెప్పులతో దాడి
మహబూబాబాద్ జిల్లా మొట్లతండాలో సర్పంచ్పై ఓ గ్రామస్థుడు దాడికి పాల్పడ్డాడు. గ్రామంలో సౌకర్యాల్లేవని, అభివృద్ధి నిధుల్లోనూ గోల్మాల్ చేశారని ఆరోపిస్తూ.. సర్పంచ్పై ఓ వ్యక్తి చెప్పులతో దాడికి దిగాడు. పనులు చేయకుండానే సర్పంచ్ బిల్లులు ఎత్తుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామసభ సాక్షిగా సర్పంచ్ వర్గీయులు, గ్రామంలో మరో వర్గం పరస్పరం వాగ్వాదానికి దిగారు. సర్పంచ్ సుమన్ నాయక్ మాత్రం తాను చేస్తున్న అబివృద్ధిని చూసి ఓర్వలేకే వ్యక్తిగత కక్షతోనే దాడి చేశారని చెబుతున్నారు.
Updated : 31 May 2023 20:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?