Nizamabad: నిజామాబాద్ కలెక్టరేట్లో సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్ కలెక్టరేట్లో సర్పంచ్ దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలంరేపింది. గ్రామంలో చేసిన పనులకు బిల్లులు రావటంలేదంటూ నందిపేట గ్రామ సర్పంచ్ వాణి, ఆమె భర్తతో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పనుల కోసం రూ.2కోట్ల వరకు అప్పులు చేశామని.. ఇప్పుడు అది రూ.4కోట్లకు పెరిగిపోయిందంటూ వాపోయారు. బిల్లులు రాకుండా ఉపసర్పంచ్, వార్డు సభ్యులు అడ్డుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
Published : 30 Jan 2023 15:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM