Anantapur: ‘జగనన్నా.. నువ్వే న్యాయం చేయాలి! నా కొడుకుని చంపి ఆత్మహత్య అంటున్నారు’

వైకాపా సర్పంచ్ అయిన తన కుమారుడిని పోలీసులే కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని.. మృతుడి తల్లి స్పందనలో అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. అయితే, ఎస్పీ ఈ వినతిపత్రం తీసుకోవడానికి నిరాకరించినట్లు తెలిపింది. ఈ మేరకు తనకు సీఎం జగన్ న్యాయం చేయాలని ఆ తల్లి వేడుకుంటోంది.

Published : 07 Nov 2022 17:49 IST

వైకాపా సర్పంచ్ అయిన తన కుమారుడిని పోలీసులే కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని.. మృతుడి తల్లి స్పందనలో అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. అయితే, ఎస్పీ ఈ వినతిపత్రం తీసుకోవడానికి నిరాకరించినట్లు తెలిపింది. ఈ మేరకు తనకు సీఎం జగన్ న్యాయం చేయాలని ఆ తల్లి వేడుకుంటోంది.

Tags :

మరిన్ని