Anantapur: ‘జగనన్నా.. నువ్వే న్యాయం చేయాలి! నా కొడుకుని చంపి ఆత్మహత్య అంటున్నారు’
వైకాపా సర్పంచ్ అయిన తన కుమారుడిని పోలీసులే కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని.. మృతుడి తల్లి స్పందనలో అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. అయితే, ఎస్పీ ఈ వినతిపత్రం తీసుకోవడానికి నిరాకరించినట్లు తెలిపింది. ఈ మేరకు తనకు సీఎం జగన్ న్యాయం చేయాలని ఆ తల్లి వేడుకుంటోంది.
Published : 07 Nov 2022 17:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ