Telangana News: అప్పులు తీర్చేందుకు.. తప్పడం లేదు
గ్రామాభివృద్ధి పనులకు చేసిన అప్పులు తీర్చలేక ఇల్లు గడవడమే కష్టంగా మారడంతో ఓ మహిళా సర్పంచి ఉపాధి హామీ పనులకు వెళ్తోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం విశ్వనాధకాలనీకి సర్పంచిగా అనిత ఎన్నికయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, పల్లె ప్రగతి పనులను అప్పులు తెచ్చి పూర్తి చేశారు. సకాలంలో బిల్లులకు డబ్బులు చెల్లించకపోవడంతో ఉన్నదంతా అమ్ముకుని కూలీలుగా మారామని అనిత వాపోయారు.
Published : 25 May 2022 18:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని