Panchayat Funds: నిధుల మళ్లింపు.. జగన్‌ సర్కార్‌పై సర్పంచ్‌ల ఆగ్రహం

గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం ఇచ్చిన ఆర్థికసంఘం నిధులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దారిమళ్లించడంపై సర్పంచ్‌లు మండిపడుతున్నారు. ఎలాంటి రీడింగ్  లేకుండానే విద్యుత్ బిల్లులు ఎలా  ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. బిల్లులు చెల్లించిన పంచాయతీలకు రశీదులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు. వైకాపా మద్దతుతో గెలిచిన గ్రామాల్లోనూ ముఖం చూపించలేకపోతున్నామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 19 Nov 2022 10:35 IST

Tags :

మరిన్ని