Gurtunda Seetakalam: తొలిసారి పూర్తిగా లవ్‌స్టోరీ.. సత్యదేవ్‌, తమన్నా ఏమన్నారంటే..?

సత్యదేవ్ హీరోగా నాగశేఖర్‌ తెరకెక్కించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్‌ 9న విడుదలైంది. ఈ నేపథ్యంలో తొలిసారిగా పూర్తి లవ్‌స్టోరీ చేయడం పట్ల సత్యదేవ్‌, తమన్నా ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం.. 

Updated : 09 Dec 2022 20:46 IST
Tags :

మరిన్ని