SC Railway: దక్షిణమధ్య రైల్వే పరిధిలో 19 రైళ్ల రద్దు: ఎస్‌సీఆర్‌ చీఫ్‌ పీఆర్‌వో రాకేష్‌

ఒడిశాలో జరిగిన రైల్వే ప్రమాదం (Odisha Train Accident) దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే (SC Railway) పరిధిలో 19 రైళ్లను రద్దు చేసినట్లు ఎస్‌సీఆర్‌ చీఫ్‌ పీఆర్‌వో రాకేష్‌ తెలిపారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుపతి మార్గాల్లో కొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు చెప్పారు. ప్రయాణికుల సమాచారం తెలుసుకునేందుకు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్‌లలో హెల్ఫ్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

Published : 03 Jun 2023 15:56 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు