Andhra News: పాఠశాలు ప్రారంభమైన ..విద్యార్థులకు అందని పుస్తకాలు
బడి గంట మోగడంతో పాఠశాలలకు పరుగులు తీసిన విద్యార్థులు బడుల విలీనం నిర్ణయంతో కంగుతిన్నారు. మరోవైపు నాడు-నేడు పనులు పలుచోట్ల మధ్యలోనే నిలిచిపోయి విద్యార్థులను వెక్కిరించాయి. ఇప్పుడు పాఠ్యపుస్తకాలు సైతం పూర్తిగా విద్యార్థులకు అందని పరిస్థితి నెలకొంది. జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కూడా అంతంతమాత్రంగానే ఉందని చెబుతున్నారు..
Published : 07 Jul 2022 15:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM