Andhra News: పాఠశాలు ప్రారంభమైన ..విద్యార్థులకు అందని పుస్తకాలు

బడి గంట మోగడంతో పాఠశాలలకు పరుగులు తీసిన విద్యార్థులు  బడుల విలీనం నిర్ణయంతో కంగుతిన్నారు. మరోవైపు నాడు-నేడు పనులు పలుచోట్ల మధ్యలోనే నిలిచిపోయి విద్యార్థులను వెక్కిరించాయి. ఇప్పుడు పాఠ్యపుస్తకాలు సైతం పూర్తిగా విద్యార్థులకు అందని పరిస్థితి నెలకొంది. జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కూడా అంతంతమాత్రంగానే ఉందని చెబుతున్నారు..

Published : 07 Jul 2022 15:34 IST

బడి గంట మోగడంతో పాఠశాలలకు పరుగులు తీసిన విద్యార్థులు  బడుల విలీనం నిర్ణయంతో కంగుతిన్నారు. మరోవైపు నాడు-నేడు పనులు పలుచోట్ల మధ్యలోనే నిలిచిపోయి విద్యార్థులను వెక్కిరించాయి. ఇప్పుడు పాఠ్యపుస్తకాలు సైతం పూర్తిగా విద్యార్థులకు అందని పరిస్థితి నెలకొంది. జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కూడా అంతంతమాత్రంగానే ఉందని చెబుతున్నారు..

Tags :

మరిన్ని