Andhra News: నేటి నుంచి ఏపీలో పాఠశాలలు ప్రారంభం

ఏపీలో నేటి నుంచి బడిగంట మోగనుంది. నిన్నటి నుంచే పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉన్నా.. ప్రధాని పర్యటన కారణంగా నేటి నుంచి విద్యా సంవత్సరం ఆరంభం కానుంది. విద్యాకానుక కింద పిల్లలకు బ్యాగులు, పుస్తకాల పంపిణీని సీఎం జగన్ కర్నూలు జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Published : 05 Jul 2022 09:24 IST

ఏపీలో నేటి నుంచి బడిగంట మోగనుంది. నిన్నటి నుంచే పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉన్నా.. ప్రధాని పర్యటన కారణంగా నేటి నుంచి విద్యా సంవత్సరం ఆరంభం కానుంది. విద్యాకానుక కింద పిల్లలకు బ్యాగులు, పుస్తకాల పంపిణీని సీఎం జగన్ కర్నూలు జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Tags :

మరిన్ని