kuno: కలకలం రేపుతున్న చీతాల వరుస మరణాలు
దేశంలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం.. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలు వరుసగా మరణిస్తుండడం కలకలం రేపుతోంది. నెల రోజుల వ్యవధిలోనే రెండు చీతాలు మరణించడం అధికారులను కలవరపెడుతోంది. సాశా అనే ఆడ చీతా మార్చి 27న మరణించగా.. తాజాగా ఉదయ్ అనే మగ చీతా అనారోగ్యంతో మరణించింది. చీతాల వరుస మరణాల నేపథ్యంలో కునో జాతీయ పార్కు (kuno national park) సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు.
Published : 24 Apr 2023 19:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా