IND vs ENG : ఇంగ్లాండ్ ఘన విజయం.. రెండో వన్డే మ్యాచ్ హైలైట్స్..
రెండో వన్డే మ్యాచ్లో భారత్పై ఇంగ్లాండ్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 246 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 146 పరుగులకే ఆలౌటైంది. ఇక మూడో వన్డే మ్యాచ్ ఆదివారం (జులై 17) జరగనుంది.
Published : 15 Jul 2022 07:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్