IND vs ENG : ఇంగ్లాండ్‌ ఘన విజయం.. రెండో వన్డే మ్యాచ్‌ హైలైట్స్‌..

రెండో వన్డే మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లాండ్‌ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 246 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 146 పరుగులకే ఆలౌటైంది. ఇక మూడో వన్డే మ్యాచ్‌ ఆదివారం (జులై 17) జరగనుంది.

Published : 15 Jul 2022 07:26 IST

రెండో వన్డే మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లాండ్‌ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 246 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 146 పరుగులకే ఆలౌటైంది. ఇక మూడో వన్డే మ్యాచ్‌ ఆదివారం (జులై 17) జరగనుంది.

Tags :

మరిన్ని