AP News: నేతల పర్యటనలంటేనే భయపడుతోన్న జనం..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది. సీఎం పర్యటన పేరుతో రెండు రోజుల ముందు నుంచే రోడ్లకు ఇరువైపులా కంచెలు కట్టేసి, ఆంక్షలు విధిస్తుండటం.. ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. రేపు గుంటూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి భద్రత కోసమంటూ.. ఆయన ప్రయాణించే మార్గంలో రోడ్డుకు ఇరు వైపులా ఇనుప బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఇప్పటి నుంచే కంచెలు కట్టడంతో రోడ్డు పక్కనున్న నివాసితులు, దుకాణాల నిర్వాహకులకు ఇక్కట్లు తప్పడం లేదు.

Published : 10 Nov 2022 14:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది. సీఎం పర్యటన పేరుతో రెండు రోజుల ముందు నుంచే రోడ్లకు ఇరువైపులా కంచెలు కట్టేసి, ఆంక్షలు విధిస్తుండటం.. ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. రేపు గుంటూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి భద్రత కోసమంటూ.. ఆయన ప్రయాణించే మార్గంలో రోడ్డుకు ఇరు వైపులా ఇనుప బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఇప్పటి నుంచే కంచెలు కట్టడంతో రోడ్డు పక్కనున్న నివాసితులు, దుకాణాల నిర్వాహకులకు ఇక్కట్లు తప్పడం లేదు.

Tags :

మరిన్ని