Amarnath Yatra: అమర్నాథ్ యాత్రకు పటిష్ఠ బందోబస్తు: కేంద్రం నిర్ణయం
అమర్నాథ్ యాత్రకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. గత కొన్నివారాలుగా జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 30న ప్రారంభమయ్యే ఈ యాత్ర కోసం దాదాపు 12 వేల మంది పారామిలటరీ బలగాలతోపాటు వందలాది మంది జమ్ముకశ్మీర్ పోలీసులు డ్రోన్ కెమెరాలతో 24 గంటలూ గస్తీ కాయనున్నారు.
Published : 14 May 2022 14:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్