Amarnath Yatra: అమర్‍నాథ్‍ యాత్రకు పటిష్ఠ బందోబస్తు: కేంద్రం నిర్ణయం

అమర్‌నాథ్ యాత్రకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. గత కొన్నివారాలుగా జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 30న ప్రారంభమయ్యే ఈ యాత్ర కోసం దాదాపు 12 వేల మంది పారామిలటరీ బలగాలతోపాటు వందలాది మంది జమ్ముకశ్మీర్ పోలీసులు డ్రోన్ కెమెరాలతో 24 గంటలూ గస్తీ కాయనున్నారు.

Published : 14 May 2022 14:38 IST

అమర్‌నాథ్ యాత్రకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. గత కొన్నివారాలుగా జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 30న ప్రారంభమయ్యే ఈ యాత్ర కోసం దాదాపు 12 వేల మంది పారామిలటరీ బలగాలతోపాటు వందలాది మంది జమ్ముకశ్మీర్ పోలీసులు డ్రోన్ కెమెరాలతో 24 గంటలూ గస్తీ కాయనున్నారు.

Tags :

మరిన్ని